రాష్ట్రీయం

గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో బంగారం, నగదు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ పోలీసుల తనిఖీలు చేపట్టారు. గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో 20 తులాల బంగారం, కిలో వెండి, నగదును పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు రైలులో బంగారం, వెండి ఆభరణాలు వదిలి వెళ్లినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.