రాష్ట్రీయం

తిరుపతి - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ దోపిడీ దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: తిరుపతి - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దపప్పూరు మండలం జూటూరు స్టేషన్ వద్ద దొంగలు సిగ్నల్ తీగలు తెంపేశారు. రైలు ఆగడంతో ఎస్ -5, ఎస్-, బోగిల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులను కత్తులతో బెదిరించి నగలు, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.