రాష్ట్రీయం
ట్రైనీ ఎస్ఐలతో చంద్రబాబు ముఖాముఖి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 27 June 2018
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 20వేల సీసీ కెమెరాలు పెట్టబోతున్నామని తెలిపారు. టెక్నాలజీ వినియోగిస్తే పోలీసింగ్ సులువు అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2017 బ్యాచ్ ట్రైనీ ఎస్ఐలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అలిపిరిలో తనపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావించారు. దాడి ఎందుకు జరిగిందో ఎస్సైలకు సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మాలకొండయ్య, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.