తెలంగాణ

పెరుగుతున్న కిరోసిన్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందచేస్తున్న కిరోసిన్ ధరను వాయిదాల పద్ధతిలో పెంచుతున్నారు. కేంద్రప్రభుత్వం కిరోసిన్ హోల్‌సేల్ ధరలను పెంచుతుండటంతో ప్రజలకు అందించే రిటైల్ ధరలను పెంచక తప్పడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పౌరసరఫరాల ముఖ్యకార్యదర్శి సివి ఆనంద్ పేరుతో సోమవారం జీఓ జారీ అయింది. 2018 మార్చి, ఏప్రిల్ నెలల్లో 25 రూపాయలున్న లీటర్ కిరోసిన్ ధర, 2018 నవంబర్, డిసెంబర్ వరకు ఈ ధర 29 రూపాయలకు పెరుగుతుందని పేర్కొన్నారు.