తెలంగాణ

జానకీదేవికి కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్ మాధవ్ తల్లి జానకీదేవి అంతిమసంస్కారం గురువారం నాడు బన్సీలాల్‌పేటలో జరిగింది. జానకీదేవి బుధవారం నాడు ఢిల్లీలో కన్నుమూశారు.
కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందు తూ బుధవారం మరణించారు. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యు లు, సన్నిహితుల మధ్య గురువారం నాడు జరిగాయి.