తెలంగాణ

పోలవరంపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: పోలవరం ప్రాజెక్టు పనులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే 39 శాతం పూర్తయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నారని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ కుంభకోణంలా మారిందని, చంద్రబాబు అక్రమార్జనకు ఈ ప్రాజెక్టు సంజీవనిలా మారిందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్‌మట్టి ప్రాజెక్టును ఆయన తెలిపారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలని సజ్జల డిమాండ్ చేశారు.