తెలంగాణ
సరోజిని కంటి దవాఖానలో ఐ బ్యాంకు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 June 2018
హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలో పేరొందిన సరోజనీ దేవి కంటి వైద్యశాలలో మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. రూ.కోటి విలువైన అత్యాధునిక పరికరాలతో కూడిన కొత్త ఐ బ్యాంకును ప్రభుత్వం ఇక్కడ సిద్ధం అయింది. ఏసీ పోస్టు ఆపరేటివ్ వార్డుతో పాటు నేత్రాల సేకరణ కోసం ఒక అంబులెన్స్ను రెడీ చేశారు. నానాటికి కంటి సంబంధ సమస్యలు పెరుగుతుండటంతో ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తోంది. ఆధునిక సౌకర్యాలతో సమకూర్చిన ఐ బ్యాంకును బుధవారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు.