తెలంగాణ

29న టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: కొత్త జిల్లాల ఏర్పాటుపై టిఆర్‌ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈనెల 29న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐ సిసిలో టిఆర్‌ఎస్ ఎల్‌పి, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించనున్నారు. జిల్లాల ఏర్పాటు ఇప్పటికే తుది దశకు వచ్చింది. కొత్తగా ఏర్పడే మండలాలు, జిల్లాలపై కలెక్టర్లు తుది నివేదిక ఇచ్చిన తరువాత సిఎం పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.