తెలంగాణ

విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా శ్రీరంగారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ) చైర్మన్‌గా శ్రీరంగారావు నియమితులయ్యారు. ఈయనతో పాటు సభ్యులుగా ఎండీ మనోహర రాజు, బండారు క్రిష్ణయ్యలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, సభ్యులు ఐదేళ్లపాటు పదవిలో ఉంటారని ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, చైర్మన్‌గా నియమితువైన శ్రీరంగారావును హైకోర్టు న్యాయవాదులు సన్మానించారు.