తెలంగాణ

సీనియర్ న్యాయవాది ప్రసాద్ మృతి పట్ల ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: వరంగల్‌కు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కేఎస్‌ఆర్‌బీ. ప్రసాద్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ వద్ద జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన గత స్మృతులు ఎప్పటికీ మరువలేనవని ఆయన పేర్కొన్నారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు వినోద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.