తెలంగాణ
అత్యధిక బోధనా సిబ్బందితో నిట్ రికార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 October 2019
హైదరాబాద్, అక్టోబర్ 28: దేశంలో ఉన్న అన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో కన్నా అత్యధికంగా బోధన సిబ్బంది ఉన్న సంస్థగా వరంగల్ నిట్ రికార్డు నమోదు చేసిందని డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు చెప్పారు. ప్రస్తుతం నిట్లో వివిధ దశల్లో బోధన సిబ్బందికి పదోన్నతులు కల్పించామని, కొత్తవారిని కూడానియమించామని దాంతో బోధన సిబ్బంది సంఖ్య 342కు పెరిగిందని సోమవారం నాడు చెప్పారు.కొత్తగా నియమించిన సిబ్బందితో నిట్లో విద్యా ప్రమాణాలు మరింత పెరుగుతాయని, విద్యార్థుల నైపుణ్యాలు, వికాసం మరింత ఇనుమడింప చేస్తుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.