తెలంగాణ

జిందా తిలిస్మాత్ నూతన కార్యవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: హైదరాబాద్ అంబర్‌పేటలోని జిందా తిలిస్మాత్ కార్మిక సంఘం అధ్యక్షుడుగా మాజీ ఎంపీ డాక్టర్ జీ సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన కార్మిక సంఘ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడుగా అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జిలా-ఉల్-హసన్ ఖాద్రీ, కార్యదర్శిగా మహ్మద్ ఇనాయత్ అలీ, సంయుక్త కార్యదర్శిగా షేక్ జహంగీర్ కోశాధికారిగా మస్మద్ ముక్తార్ అలీ ఎన్నికయ్యారు. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా మహ్మద్ ఫారూఖ్, మహ్మద్ జావీద్, మహ్మద్ అమీర్ గులామ్ ఖాసీం, షేక్ అల్లావుద్దీన్, మహ్మద్ అన్వర్, సులేమాన్, సాదీకుల్లాఖాన్, మహ్మద్ ఇస్మాయిల్ ఎన్నికయ్యారు. మహ్మద్ గమాసోద్దీన్, ఖాన్ మీర్ మహ్మద్‌ల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. నూతన ఎన్నికైన కార్యవర్గానికి ఉపాధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ అభినందనలు తెలియజేశారు.