తెలంగాణ
హజ్ యాత్రికుల వాటా చెల్లింపునకు నేటితో గడువు పూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 February 2020
హైదరాబాద్, ఫిబ్రవరి 24: హజ్కు వెళ్లేందుకు మొదట ఎంపికైన యాత్రికులు తమ వంతు వాటా చెల్లించేందుకు మంగళవారం (్ఫబ్రవరి 25, 2020) చివరి తేదీ అని తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసియుల్లాఖాన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. షఫీయుల్లా తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. హజ్కు వెళ్లేందుకు ఎంపికైన యాత్రీకులు తమ వంతు వాటాగా 81 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్బీఐ లేదా యూబీఐ బ్యాంకుల్లో ఈ డబ్బు చెల్లించవచ్చని లేదా హజ్ కమిటీకి సంబంధించిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చని వివరించారు.