తెలంగాణ

భారత సైనికులది సాహసోపేత చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసి శిబిరాలను ధ్వంసం చేయడం భారత సైనికుల సాహసోపేతమైన చర్య అని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత సైన్యాన్ని, ప్రధాని నరేంద్రమోదీని అభినందించారు. ఉగ్రవాదులు భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి అనేక పథకాలు వేస్తున్నారని, ఉగ్రవాదం భారత్‌నేగాక, పొరుగు దేశాలకు, ప్రపంచానికి కూడా ప్రమాదంగా మారిందని అన్నారు.