తెలంగాణ

మధ్యవర్తిత్వంపై న్యాయ నిపుణులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కారాల అంతర్జాతీయ కేంద్రం (ఐసిఎడిఆర్) ఏపి, తెలంగాణ రాష్ట్రాల చాప్టర్ శుక్రవారం నాడు మధ్యవర్తిత్వంపై న్యాయమూర్తులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో జస్టిస్ జి శ్యాం ప్రసాద్ పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, జంటనగరాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు పాల్గొంటారని ఐసిఎడిఆర్ రీజనల్ సెంటర్ కార్యదర్శి జెఎల్‌ఎన్ మూర్తి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని గగన్‌విహార్ పదో అంతస్తులో నిర్వహిస్తామని ఆయన వివరించారు.