రాష్ట్రీయం

పెద్ద నోట్లకు రైల్వేస్ ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రైల్వే స్టేషన్లలో టిక్కెట్లబుకింగ్‌తోపాటు రెస్టారెంట్లు, రిఫ్రెష్‌మెంట్లలో తినుబండారాల కొనుగోలుకు కేంద్రం రద్దు చేసిన ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ చెల్లుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌మేనేజర్ రవీంద్ర గుప్తా తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు రద్దయిన నోట్లను స్వీకరిస్తారని, ఈ విషయంలో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రూపుగా టిక్కెట్లు బుక్ చేసే వారి వివరాలను ఒకటి రెండు సార్లు పరిశీలించాలన్నారు. నగదు కొరత వల్ల టికెట్ డిపాజిట్ రశీదులను కౌంటర్ల నుండి ఇస్తామన్నారు.