తెలంగాణ
ద్రోణాచార్య అవార్డు గ్రహీతకు 25లక్షల సహాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 January 2017
హైదరాబాద్, జనవరి 3: ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెట్ కోచ్ వరంగల్ జిల్లా వాసి నాగపురి రమేష్కు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25లక్షల రూపాయల పారితోషికాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైళుపై కెసిఆర్ మంగళవారం సంతకం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నగదు పారితోషికాన్ని మంజూరు చేసినట్టు తెలిపారు.