తెలంగాణ

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో సుమారు రూ. 34 లక్షలు విలువ చేసే బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. జెద్దా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఆరు బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు ముంబయి వాసిగా గుర్తించారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.