తెలంగాణ

గిరిజన విద్యార్థులకు ఆర్థికసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: జిఆర్‌ఇ, జిమ్యాట్, టోఫెల్, ఐఇఎల్‌టిఎస్ వంటి అంతర్జాతీయ ఎంపిక పరీక్షలకు హాజరయ్యే గిరిజన విద్యార్థులు తగిన శిక్షణ పొందేందుకు వీలు కల్పిస్తూ వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిఆర్‌ఇకి 9వేలు, జి మ్యాట్‌కు 23వేలు, టోఫెల్‌కు ఐదు వేల రూపాయలు, ఐఇల్‌టిఎస్‌కు రూ.4200 ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించనుందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యుటీ డైరెక్టర్ విజయలక్ష్మీ తెలిపారు. మరిన్ని వివరాలకు తెలంగాణ ఇపాస్ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని చెప్పారు.