తెలంగాణ

బియ్యపు గింజలపై శ్రీరామనామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిజ, ఏప్రిల్ 1: గద్వాల జోగులాంబ జిల్లా అయజ మండల పరిధిలోని రాజాపురం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, సరస్వతీల కుమార్తె గీతారాణి గత ఆరు నెలలుగా భక్తిశ్రద్ధలతో, పట్టుదలతో 2,80,116 బియ్యపు గింజలపై శ్రీరామ అనే అక్షరా లు రాసింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారాముల కల్యాణం సందర్భంగా ముత్యాల తలంబ్రాలుగా వేస్తారు. గీతారాణి బియ్యపు గింజలపై శ్రీరామనామాలను లిఖించారు. ఈ నెల 5న ఆ బియ్యపు గింజలను భద్రాచలంలో రాములవారి కల్యాణోత్సవానికి అందిస్తామని తెలిపారు.

చిత్రం..బియ్యపు గింజలపై శ్రీరామ అని రాస్తున్న గీతారాణి