తెలంగాణ

ఒకే గ్రామంలో వడదెబ్బకు ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, ఏప్రిల్ 9: వనపర్తి జిల్లాలో వడ గాల్పులు ముగ్గురి ప్రాణాలను తీశాయ. శ్రీరంగాపురం మండల పరిధిలోని కంబళ్లాపురం గ్రామంలో వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగింది. సందుబీసన్న(60), ఉప్పరి రాము లు (63), బాలమ్మ(65) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
గత వారం రోజులుగా ఎండలు ఎక్కువ కావడంతో ఎండవేడిమికి తాళలేక శరీరం నీరసించి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.