తెలంగాణ

రైల్‌రోకో కేసులో రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా ‘రైల్ రోకో’లో పాల్గొని నిరశన తెలిపిన కేసులో ముగ్గురు రాష్ట్ర మంత్రులు కేటిఆర్, నాయిని నర్సింహారెడ్డి, టి పద్మారావు గురువారం సికిందరాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానంలో జస్టిస్ ఎదుట హాజరైన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులపై ఉన్న కేసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేసిందని తెలిపారు.

చిత్రం.. రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు పద్మారావు, కెటిఆర్