తెలంగాణ
తెలంగాణ యాత్రికులు క్షేమం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 8 July 2017
న్యూఢిల్లీ, జూలై 7: అమర్నాథ్ యాత్రకు వెళ్లి జమ్ముకాశ్మీర్లో చిక్కుకున్న 44 మంది క్షేమంగా ఉన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 44 మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లి జమ్ముకాళ్మీర్లో చిక్కుకున్నారు. ఈ మేరకు వారందరిని సురక్షితంగా జమ్మూకాశ్మీర్ నుంచి స్వరాష్ట్రానికి చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఆదేశించింది. దీంతో తెలంగాణ భవన్ అధికారులు జమ్మూకాశ్మీర్ అధికారులతో చర్చించి ఢిల్లీకి తీసుకోచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.