తెలంగాణ

కేశవరావుకు కెసిఆర్ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు కె కేశవరావును సోమవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి స్వయంగా వెళ్లి కేశవరావును పరామర్శించడంతో పాటు చికిత్స అందిస్తున్న వైద్యులను పిలిపించి ఆయన అరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

చిత్రం.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేశవరావును సోమవారం
పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిఎం కెసిఆర్