తెలంగాణ

ఇష్టా గోష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ శనివారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలుసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ దంపతులను గవర్నర్ దంపతులు సాదరపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు అనేక అంశాలపై ఇష్టా గోష్టిగా ముచ్చటించారు.