తెలంగాణ
గౌరవ వందనం..నిలువెత్తు చిత్రపటం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 August 2017
సోమవారం రాజ్భవన్లో పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు. పౌర సన్మానంలో భాగంగా నిలువెత్తు చిత్ర పటాన్ని ఉప రాష్టప్రతికి అందజేస్తున్న సిఎం కెసిఆర్. చిత్రంలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి, ఎంపి జితేందర్రెడ్డి ఉన్నారు