తెలంగాణ

రైల్ రోకో కేసులో రైల్వే కోర్టుకు మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో పాల్గొన్న పలువురు రాష్ట్ర మంత్రులు సోమవారం సికిందరాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. నగరశివారులోని వౌలాలీ రైల్‌రోకో కేసులో ఇప్పటికే మంత్రులు పలుసార్లు కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే.