తెలంగాణ

వరంగల్ డిసిసి అధ్యక్షుడికి ముందస్తు బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: వరంగల్ డిసిసి అధ్యక్షుడు ఎన్ రాజేందర్ రెడ్డికి కార్పోరేటర్ మురళి హత్య కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సునీల్ చౌదరి బెయిల్ మంజూరు చేశారు.
నేడు కోర్టు విధులు బహిష్కరిస్తాం: న్యాయవాదులు
2018 మార్చి 31వ తేదీ నాటికి 2012 వరకు ఉన్న అన్ని కేసులను పరిష్కరించాలని హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌కు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని దిగువ కోర్టులు, హైకోర్టు న్యాయవాదులు సెప్టెంబర్ ఒకటవ తేదీన విధులకు హాజరు కాకూడదని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రకటించింది. కోర్టు ఆదేశాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంఘం తెలిపింది.