తెలంగాణ

ఐదుగురు ఐజీలకు భద్రత బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరవుతున్న ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐదుగురు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజి) స్థాయి అధికారులకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మెట్రో రైల్ కార్యక్రమం వరకు ఇన్‌చార్జిగా ఐజి అనిల్‌కుమార్‌కు, హెచ్‌ఐసిసి వద్ద ఇన్‌చార్జిగా ఐజి స్టీఫెన్ రవీంద్రకు, ఇవాంకా బస చేసే హోటల్ వద్ద సెక్యూరిటీ భాధ్యతను ఐజి నాగిరెడ్డికి, ఇవాంకా టూర్ ట్రాఫిక్ ఇన్‌చార్జిగా ఐజి శ్రీనివాస్‌రెడ్డికి, ఇవాంకా టూర్ ఎయిర్‌పోర్టు ఇన్‌చార్జిగా ఐజి షికాగోయల్‌ను నియమించినట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది.