తెలంగాణ

19 నుండి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఈ నెల 19 నుండి 2017 జనవరి ఎనిమిది వరకు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను దేవాదాయ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో శనివారం ఆవిష్కరించారు. డిసెంబర్ 28 న గోదావరి నదిలో తెప్పోత్సవం జరుగుతుంది. డిసెంబర్ 29 న ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తమ్మల నాగేశ్వరరావు తెలిపారు.