తెలంగాణ

22న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో క్రిస్మస్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

18న అన్ని చర్చీల్లో విందు
నేడు పండుగ దుస్తుల పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 13: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఈ నెల 22న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున విందు చేసింది. ఈ విందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్వయంగా హాజరుకానున్నారు. అలాగే ఈ నెల 18న రాష్టవ్య్రాప్తంగా అన్ని చర్చీలలో అధికారికంగా క్రిస్మస్ విందులు ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్టవ్య్రాప్తంగా రెండు లక్షల మంది క్రిస్టియన్లకు గురువారం పండుగ దుస్తులను పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.