తెలంగాణ
కేంద్ర హోం మంత్రిని కలిసిన కెటిఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 March 2016
దిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని మంత్రి కెటిఆర్ మంగళవారం ఇక్కడ కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టును విభజించాలని, తెలంగాణకు 29 మంది ఐఎఎస్ అధికారులను కేటాయించాలని, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఐఎఎస్లను సొంత రాష్ట్రానికి డిప్యుటేషన్పై పంపాలని కూడా ఆయన కోరారు. కెటిఆర్ వెంట ఎంపీలు వినోద్, సీతారామ్ నాయక్, పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి కూడా ఉన్నారు.