ఆంధ్రప్రదేశ్‌

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల : ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.20 కోట్లు మంజూరు చేసింది. దేవునికడపలో ఆలయ భవన సముదాయానికి రూ.5 కోట్లు కేటాయించింది. రాఘవేంద్రస్వామి మఠానికి 10వేల చదరపు అడుగుల స్థలం కేటాయించింది. అలాగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉద్యోగులకు సైతం ప్రోత్సహాకాలను మంజూరుచేస్తూ నిర్ణయం తీసుకుంది.