తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన తెదేపా నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. బాబ్లీ వివాదంలో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.