ఆంధ్రప్రదేశ్‌

నడకదారి భక్తులకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలకు నడకదారిన వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని టిటిడి సభ్యుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అరికెల నర్సారెడ్డి తెలిపారు. టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు ఆయన చేత ప్రమాణం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నర్సారెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఆయనను టిటిడి సభ్యుడిగా ఎపి సర్కారు ఇటీవల నియమించింది.