తెలంగాణ

గవర్నర్‌తో టీ. తెదేపా నేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. అందువల్ల ఆ ఒప్పందాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ తెదేపా కోరింది. టీ. తెదేపా నేతలు ఎల్‌.రమణ, రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.