ఆంధ్రప్రదేశ్‌

తుని విధ్వంసకాండలో మరో నలుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండతో సంబంధం ఉన్న మరో నలుగురిని పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఈ నలుగురూ అనంతపురం జిల్లాకు చెందినవారని సమాచారం. విధ్వంసకాండకు సంబంధించి సుమారు 300 మంది నిందితులను సిఐడి పోలీసులు గుర్తించి విడతల వారీగా అరెస్టు చేస్తున్నారు. ఇంతవరకూ మొత్తం 17 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సెల్‌ఫోన్ల కాల్‌డేటా, ఫొటోలు, వీడియో ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు.