ఆంధ్రప్రదేశ్
తుని ఘటనపై సీఐడీ విచారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 September 2016
కాకినాడ : రాజమహేంద్రవరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో నంబర్వన్ న్యూస్ ఛానల్ యజమాని సాయిసుధాకర్ నాయుడును సీఐడీ అధికారులు సోమవారం విచారిస్తున్నారు. తునిలో కాపుగర్జన అనంతరం చోటుచేసుకున్నరత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు దహనం, పోలీస్స్టేషన్లలో విధ్వంసం ఘటనలపై సాయి సుధాకర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.