ఆంధ్రప్రదేశ్‌

దూసుకొచ్చిన వ్యాన్: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: అదుపు తప్పిన వ్యాన్ పాదచారులపై దూసుకుపోవడంతో ముగ్గురు మరణించిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో బుధవారం జరిగింది. మృతులను గౌరమ్మ, ఉదయ్, శ్రీనివాస్‌గా గుర్తించారు.