తెలంగాణ

క్రిమిలేయర్ తో బీసీలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్రిమిలేయర్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అంశంపై త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలువనున్నట్లు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శుక్రవారం తెలిపారు. 27 శాతం రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన బీసీ సంఘాలకు సూచించారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీ, డైరెక్టర్ లేక సిలబస్ పూర్తి కాలేదని విమర్శించారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌కు అధికారులు అవకాశం ఇవ్వకుంటే పార్లమెంట్ వద్ద గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతానని స్పష్టం చేశారు.