రాష్ట్రీయం

రాజకీయ లబ్ది కోసమే సీఎం రమేష్ దీక్ష: ఎమ్మెల్సీ మాధవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాజకీయ లబ్ది కోసమే సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ లాబీలో టీడీపీ ఎంపీల సంభాషణలు వారి చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. బరువు తగ్గేందుకు దీక్షలు ఉపయోగపడతాయని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుకోవడాన్ని ప్రజలంతా చూశారని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు.