విజయనగరం
సీతంపేటలో 25 మందికి డయేరియా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 July 2016
శృంగవరపుకోట, జూలై 10: శృంగవరపుకోట పంచాయతీలోగల సీతంపేట గ్రామం లో ఆదివారం 25 మందికి డయేరియా సో కింది. వీరిలో 13 మంది చిన్నారులు ఉ న్నా రు. ఈ విషయాన్ని స్థానిక ఎఎన్ఎం చి న్నమ్మలు ద్వారా సమాచారం అందుకున్న కొ ట్టాం పిహెచ్సి సిబ్బంది వైద్యాధికారి డా క్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామంలోని రామాలయం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కొంతమందిని మెరుగైన వైద్యం కోసం స్థానిక సిహెచ్ ఎన్సికి తరలించి చికిత్సలు నిర్వహించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నేతలు జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హైమావతి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రోగులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డా క్టర్ దిలీప్కుమార్కి ఆదేశించారు.