తెలంగాణ

నయీం కేసు: వారెంట్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం భార్య హసీనా, సోదరి సలీమా బేగంను విచారించేందుకు నార్సింగ్‌ పోలీసులు వేసిన పీటీ వారెంట్‌ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్‌ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. వీరిద్దర్నీ నార్సింగ్‌ ప్రాంతంలో నయీం నేరారోపణలపై విచారించేందుకు, వారిని షాద్‌నగర్‌ నుంచి నార్సింగ్‌ రప్పించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.