రాష్ట్రీయం
మారిషస్లో తెలుగు విద్యార్థి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 April 2018
ప్రకాశం: మారిషస్లో ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడు మద్దిపాడు మండలం అన్నంగి గ్రామానికి చెందిన సాయి మనోజ్గా గుర్తించారు. ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్లో కాలు జారి పడి మృతిచెందినట్లుగా అధికారులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మారిషస్లో సాయి మనోజ్ ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నాడు.