తెలంగాణ

యాదాద్రిని ప్రత్యేక జిల్లా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: యాదాద్రిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠద్వారం వరకు సాగింది. లక్ష సంతకాలతో కూడిన 10 వేల పోస్టు కార్డులను సీఎం కేసీఆర్కు పంపించారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జిలాలను రప్పించాలని వారు డిమాండ్ చేశారు.