ఆంధ్రప్రదేశ్‌

రూ.2 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: చంద్రగిరి మండలం నారావారిపల్లి ఫారెస్టు ఏరియాలో బుధవారం ఉదయం పోలీసులు విస్తృతంగా సోదాలు చేసి సుమారు రెండు కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ స్మగ్లర్‌ను అరెస్టు చేయగా, మరి కొందరు స్మగ్లర్లు తప్పించుకొన్నారు.