రాష్ట్రీయం

కేంద్ర మంత్రులతో సహా వీసీలపై చర్య తీసుకోవాలి :జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హెచ్‌యూసీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయలతో పాటు వీసీపై చర్య తీసుకోవాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. హెచ్‌యూసీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆయన బుధవారం పరామర్శించి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, మిగిలిన విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.