ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు వంచనపై కేసులు పెడతాం: వైకాపా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 May 2016
విజయవాడ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను చంద్రబాబు వంచించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ శనివారం ఇక్కడ మీడియాకు తెలిపారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా జూన్ 2న సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. టిడిపి మహానాడులో చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్న ముఖ్యమంత్రి తీరుపై ప్రజలు తప్పక స్పందిస్తారని ధర్మాన, బొత్స అన్నారు.