ఆంధ్రప్రదేశ్‌

ఆస్పత్రిలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం అదృశ్యమైన తొమ్మిది నెలల బాలుడు ఏసుబాబు ఆచూకీని కనుగొన్నట్లు ఎ.పి. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ రోజు చెప్పారు. నగరంలోని అరండల్‌పేటలో ఓ మహిళ వద్ద బాలుణ్ని గుర్తించినట్టు తెలిపారు. బాలుణ్ని చూస్తానని చెప్పి చేతుల్లోకి తీసుకుని ఆ మహిళ కనిపించకుండా పోయింది. పోలీసులు కొద్ది గంటల్లోనే ఈ కేసును ఛేదించి అనుమానితురాలిని అరెస్టు చేశారు.