రాష్ట్రీయం
హెచ్ సీయూ నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 January 2016
హైదరాబాద్: హెచ్సీయూలో నలుగురు పీహెచ్డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేశారు. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్న విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.